మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

Theft in Ponnala Lakshmaiah home
  • గత శుక్రవారం రాత్రి పొన్నాల ఇంట్లో చోరీ
  • లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పొన్నాల భార్య అరుణాదేవి
హైదరాబాద్, ఫిలిం నగర్ లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. చోరీ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల భార్య అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. 
Go Back to Shorts
Ponnala Lakshmaiah

More Telugu News