ఏపీలో ఐదుగురికి కరోనా పాజిటివ్

Five more corona cases in AP
  • గత 24 గంటల్లో 3,221 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 2 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 10 మంది
ఏపీలో గడచిన 24 గంటల్లో 3,221 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరిలో 1, కాకినాడ జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో కన్నుమూశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Today Cases

More Telugu News