రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు

  • బంద్ కు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ సంఘీభావం
  • అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలకు సిద్ధం
  • ఆర్టీసీ నష్టాలకు డీజిల్ ధరల పెరుగుదలే కారణమన్న కార్మికులు
రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ బంద్ కు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ సంఘీభావంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నష్టాలకు డీజిల్ ధరల పెరుగుదలే కారణమని కార్మిక సంఘాలు విమర్శించాయి.
Go Back to Shorts
bharat bandh
apsrtc

More Telugu News