ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్ లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ చేరుకున్నారు

ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్ లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం  హైదరాబాద్ చేరుకున్నారు
హైదరాబాద్, తేదీ 12-2-23.

ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్ లో భాగంగా 8 ఆసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో 3 రోజుల పర్యటనకు ఆదివారం ఉదయం హైదరాబాద్చే రుకున్నారు. ఆసియన్ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ ఆఫీసర్ Pattgiya Tengfueng
ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటిస్తున్న ది. థాయిలాండ్, బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, మలేషియా, Philippines, వియత్నాం, థాయిలాండ్ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ బృందం లో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆసియన్మీ డియా బృందానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వై. వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు బిమల్, బాజ్ పెయి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా Shamirpet లో 4th ASEAN-India Youth Summit లో ఈ బృందం పాల్గొంటుంది. భారత్ బయోటెక్, National Payments Corporation of India లను సందర్శిస్తారు. Hyderabad లోని పలు పర్యాటక ప్రదేశాలను ఆసియన్ మీడియా ప్రతినిధులు సందర్శిస్తారు.

       
ఆసియన్ ఇండియామీడియా ఎక్చేంజ్
హైదరాబాద్

Watch Today's Deals on Amazon

More Press News