హైటెక్‌ సిటీ - రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్!

హైటెక్‌ సిటీ - రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్!
తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి హైటెక్‌సిటీ - రాయదుర్గం 1.5 కి.మీ మెట్రో మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రోలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.
KTR
TRS
Hyderabad
Hyderabad Metro
Telangana

Watch Today's Deals on Amazon

More Press News