రైల్వే మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ

రైల్వే మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ
కొత్త రేక్ పాయింట్లు మంజూరు చేయలని వినతి
- పాతవి రెండు మణుగూరు, జహీరాబాద్ రేక్ పాయింట్లు పునరుద్దరించండి
- అక్కన్నపేట్ (మెదక్), బాసర, నల్గొండ, బీబీ నగర్ (యాదాద్రి), మహబూబాబాద్, ఉప్పల్ (కరీంనగర్), కొత్తగూడెం,
వికారాబాద్, మదనాపురం - వనపర్తి రోడ్ (వనపర్తి), వికారాబాద్ లలో కొత్త రేక్ పాయింట్లు ఏర్పాటు చేయండి
- ప్రస్తుతం ఉన్న రేక్ పాయింట్ల నుండి  వర్షాలు పడి ఎరువుల డిమాండ్ ఉన్నప్పుడు రైతులకు ఎరువులు సరఫరా
చేయడం ఇబ్బంది అవుతుంది
- కొత్తగా ఏర్పాటు చేయడం మూలంగా రవాణా ఛార్జీలు కూడా ఆదా అవుతాయి
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కొత్త జిల్లాలు కూడా ఏర్పడ్డాయి
- నూతన ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో తెలంగాణలో సాగు పెరిగింది
- రాబోయే రోజులలో సాగుచేసే భూమి విస్తీర్ణం మరింత పెరుగుతుంది
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా వెంటనే రేక్ పాయింట్లకు అనుమతి వండి
- కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ ప్రకాష్ గోయల్ కు లేఖ రాసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
singireddy niranjan reddy
Telangana
Hyderabad
New Delhi
piyush goel

Watch Today's Deals on Amazon

More Press News