కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన చేవెళ్ల ఎమ్మెల్యే

కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన చేవెళ్ల ఎమ్మెల్యే
చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య దంపతులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి తమ కుమారుడి వివాహానికి రావలసిందిగా ఆహ్వానించారు.

నారాయణపేట శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి తమ కూతురి పెళ్లి పత్రికను ముఖ్యమంత్రికి అందించి ఆహ్వానించారు.

తన సోదరుని కుమారిడి వివాహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించిన వేద పండితుడు గోపికృష్ణ శర్మ, కుటుంబసభ్యులు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News